TEJA NEWS

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో మునిసిపల్ అధ్యక్షులు వై ప్రకాష్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్, యాదయ్య గౌడ్ లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మీర్జాగూడ ఇంద్రారెడ్డి నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి రెండవసారి పార్లమెంటుకు పంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు జనార్దన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఐఎన్ టియుసి జనరల్ సెక్రెటరీ షేరి అనంతరెడ్డి, యాదవ రెడ్డి, శ్రీనాథ్ గౌడ్, భోజిరెడ్డి, వెంకటరెడ్డి, జి వెంకట్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, సంజీవ, యాదయ్య, గణేష్ రెడ్డి, షర్ఫుద్దీన్, హరికృష్ణ, కాశెట్టి మోహన్, మాజీ ఎంపిటిసి ఎజాస్, కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, అశోక్, పాండురంగారెడ్డి, చంద్రమౌళి, తౌఫిక్, మాజీ సర్పంచ్ శ్రీధర్, రఘునందన్ రెడ్డి మాదిరెడ్డి సమ్మిరెడ్డి, ముప్పిడి వెంకట్ రెడ్డి, నారాల విజయపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్, రామ్ చందర్, శ్రీశైలం, మధు, రాజు గౌడ్, సర్తాజ్, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, మల్లికార్జున్, ప్రతాప్ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, సంతోష్ ఉన్నారు.


TEJA NEWS