ACB వలకు చిక్కిన విఆర్ఓ.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబి పురం మండలంలో 5000 లంచం తీసుకుంటు ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్వో మునిరాజ.
కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు స్పందనలో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-5.12.40-PM-809x1024.jpeg)