కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు
పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి
పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు
ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది
ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన చేశారు
ఎంపీ జీవీఎల్
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-14-at-8.20.19-PM-1-1024x765.jpeg)