వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సీఎం జగన్ అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
గతంలో పేద మహిళలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు.
బాబు పాలనలో పేదలు నిరుపేదలుగా.. పెద్దలు పెత్తందార్లుగా మారిపోయారు.
వైయస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా పేద మహిళలకు ఏడాదికి 15వేలు అందిస్తున్నారు సీఎం జగన్.
ఐదేండ్లలో 1877 కోట్ల పేద మహిళల కోసమే ఖర్చు చేశారు. ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ఫ్యాను గుర్తుకు ఓటు వేద్దాం. మరో నలుగురితో ఓటు వేయిద్దాం.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-15-at-1.17.38-PM-890x1024.jpeg)