TEJA NEWS

10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు

నిజామాబాద్ జిల్లా బోధన్ బస్‌స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లిన తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్న వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన పోలీసులు. బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించిన పోలీసులు.

Print Friendly, PDF & Email

TEJA NEWS