పంద్రాగస్టున 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఆగస్టు 15న తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవన నిర్మాణాలే పూర్తవగా, వివిధ దశల్లో 103, టెండర్ల దశలో 77 క్యాంటీన్లు ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఆహార సరఫరాకు టెండర్ల ప్రక్రియ వచ్చే వారంలో పూర్తికానుందని అధికారులు పేర్కొన్నారు.
పంద్రాగస్టున 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం
Related Posts
వైసీపీ పార్టీకి మరో షాక్
TEJA NEWS వైసీపీ పార్టీకి మరో షాక్? అమరావతి: ఏపీలో జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరు వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు… ఇప్పటికే పలువురు…
విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది
TEJA NEWS విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో…