15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

TEJA NEWS

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Print Friendly, PDF & Email

TEJA NEWS