TEJA NEWS

తిరుమల (శ్రీవారి సేవ) నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌పల్లి ఆడపడుచులు

సాక్షిత శంకర్‌పల్లి: తిరుమల తిరుపతి (శ్రీవారి సేవ) నాద నీరాజనం కార్యక్రమంలో శంకర్‌పల్లి ఆడపడుచులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రెండవ రోజు శ్రీవారి సేవలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పాల్గొన్న వారిలో అంజమ్మ, భాగ్యలక్ష్మి, కవిత, లలిత, లావణ్య, నళినీ దేవి, రాజేశ్వరి, శ్రీదేవి, స్వర్ణలత, శ్వేత, అనురాధ, ప్రేమలత, మీన, రాజశ్రీ ఉన్నారు.


TEJA NEWS