నిరసన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మల్కాజిగిరి :
అదాని కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి గన్ పార్క్, అమరవీరుల స్థూపం నుండి ఈడి కార్యాలయం వరకు జరిగే నిరసన కార్యక్రమానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపులో భాగంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, భారీగా తరలి వెళ్లారు.
నిరసన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…