తిరుమలాపుర్ లోఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
కొడిమ్యాల:
జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం లోని తిరుమాలాపూర్ ఉన్నత, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుడు, గోపికలు వేషధారణ తో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.నృత్యా లు చేసారు. ఎంతో ఆసక్తి తో ఉట్టి కొట్టే కార్యక్రమం ను తల్లి దండ్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. జ్యోస్న దేవి, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజం,ఉపాద్యాయులు ఐలయ్య,నాగరాజు, స్వాతి, ఏనుగు ఆదిరెడ్డి, పహీం, బాల రాజు, శంకర్,తల్లి దండ్రులు విద్యార్థులు, పాల్గొన్నారు
తిరుమలాపుర్ లోఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…