TEJA NEWS

జవహర్ నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలి: DEO భిక్షపతి

జవహర్ నవోదయ విద్యాలయ సమితి చలకుర్తిలో ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 16వ ఆఖరు తేదీ అని, 18 జనవరి 2025న ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. navodaya.gov.in వెబ్ సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


TEJA NEWS