TEJA NEWS

జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఇష్టానుసారంగా ప్రధాన రహదారి మార్గంలో ఆటోలు నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయనే వాహనదారులు వాపోయారు. బస్టాండ్ నుంచి వచ్చి పోయే.. బస్సులు, పాదాచారులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆటోలు వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు పట్టణ ప్రజలు కోరుతున్నారు.


TEJA NEWS