TEJA NEWS

తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు నిజమే: రమణ

అమరావతి: తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు నిజమేనని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ అన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా బాధ్యతలు ఇచ్చారని మీడియాకు తెలిపారు. వైవీ, భూమన, ధర్మారెడ్డి తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు.


TEJA NEWS