కొలాబాలోని రతన్ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్లో పార్థివ దేహాన్ని ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది.
కొలాబాలోని రతన్ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు
Related Posts
ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే
TEJA NEWS ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులే ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులేఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులు, 13 మందిపై క్రిమినల్ కేసులు…
ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..
TEJA NEWS ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత.. రమేష్ నగర్ లో రూ. 2 వేల కోట్లు విలువ చేసే 200 కేజీల డ్రగ్స్.. వారంలో రెండోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు…