తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ శ్రీమతి.దీపదాస్ ముంషి ,టీపీసీసీ అధ్యక్షులు .బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రోజున గాంధీ భవన్ నందు నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంసి నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి , శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి 124 ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ శ్రీమతి.దీపదాస్ ముంషి
Related Posts
ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన చేపట్టాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి
TEJA NEWS ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన చేపట్టాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిపాదాస్ మున్షీ కి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ హైదరాబాద్: రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి…
బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ..
TEJA NEWS బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ..ధర్మపురి ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని 106 మంది లబ్ధి దారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపత్రి షైలెందర్ రెడ్డి ఆద్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు…