ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
ధర్మపురి
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎట్టెం మల్లయ్య s/o రామయ్య , వయసు: 67, కులం: ఎస్సీ మాల ఎల్లాపూర్ నివాసి తేదీ 17 -10- 2024 రోజున రాత్రి అందాద 10 గంటలకు మల్లయ్య ఇంటి సమీపంలో ఉన్నటువంటి నీటి బావిలో ప్రమాదవశాత్తు పడి నీటిలో మునిగి చనిపోయినాడు అని మృతుని భార్య అయిన ఎట్టెం లచ్చమ్మ ఫిర్యాదు ఇవ్వగా పెగడపల్లి ఎస్సై సిహెచ్. రవి కిరణ్ కేసు నమోదు చేయడమైనది
ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
Related Posts
మంత్రి కొండా సురేఖపై, కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు వాయిదా
TEJA NEWS మంత్రి కొండా సురేఖపై, కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసు వాయిదా సోమవారంకి వాయిదా పడిన కేసు. సోమవారం రోజు నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్న కేటీఆర్….. TEJA NEWS
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
TEJA NEWS ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్ మేట్ డివిజన్ కు చెందిన రాజ్ కిరణ్ ,విఘ్నేష్ గౌడ్ ల చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 28500…