ఫిబ్రవరి 21న ఏపీ ఇంటర్ హాల్టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివరించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు.
అదే విధంగా మార్చి 2 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి.
ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-15-at-20.07.13-1024x643.jpeg)