అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న
చౌటుప్పల పట్టణ కేంద్రంలోని
14,వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి
గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు
శంకుస్థాపన చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సందగళ్ళ విజయ సతీష్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, వర్కాల రవి,శ్రీను మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు