కాంగ్రెస్ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు

కాంగ్రెస్ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు

TEJA NEWS

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*
అభయహస్తం పేరుతో మేని ఫెస్టివల్*

*పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో కాంగ్రెస్ పార్టీ విజయసభను విజయవంతం చేసినందుకు కోవూరు నియోజక ప్రజలకు, నాయకులకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను మీ దగ్గరికి రాలేకపోతున్నాను టైం లేక మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో సక్సెస్ చేసి పూర్వవైభం తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కోవురుకు అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేయడం జరిగింది షర్మిళమ్మ చేతుల మీదుగా కొన్ని ముఖ్యమైన అంశాలు రాజన్న జలధార ప్రతి ఒక్కరికి నీటి కొరత లేకుండా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు, జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు రైతులకు దీర్ఘకాలి సమస్యలు పరిష్కారం, కోవుర్ బజార్ సెంటర్ దారిలో విస్తరణమైన మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ముత్యకారులకు 25 లక్షల వరకు భీమా, రైతులకు గిట్టుబాటు ధర నిరుద్యోగులకు ఉద్యోగ సౌకర్యాలు, ఇలా ఎన్నో మీలో ఒకటిగా చేయాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి అస్తం మీద మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను షర్మిలమ్మను సీఎం చేసుకుందాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూసుకుందాం మీరు వేసే ఓటు చాలా అమూల్యమైనది రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తుంది ఆలోచించండి ప్రజలారా. వారితోపాటు యుగంధర్, రాజా ,కిషోర్ ,మధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది*…

Print Friendly, PDF & Email

TEJA NEWS