TEJA NEWS

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, నూతన ఇసుక విధాన రూపకల్పన, బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS