అయోధ్య లో భారీ బైక్ ర్యాలీ

అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ సోమవారం అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి రామాలయం దగ్గర నుండి రామభక్తులు , విశ్వహిందూ…

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏం చేయాలంటే

రేపు ఇంట్లో ఏం చేయాలంటే అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు. తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. అనంతరం…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను సందర్శించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీను కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి సందర్శించారు. గత వర్షాకాలంలో…

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలి

లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలిరాష్ట్ర నాయకులు – యేసురత్నమ్ నేడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా జగద్గిరిగుట్ట సిపిఐ శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి ఆధవర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ…

శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి ని,ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మరియు హర్కర వేణుగోపాల్ ను ఈరోజు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన టి‌పి‌సి‌సి…

ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna

హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గ(21-01-2024)ఈరోజు జాతీయ బాలికల విద్యా దినోత్సవం సందర్భంగా రాయపూర్ ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మగ పిల్లలైనా ,ఆడపిల్లలైనా జీవితంలో విద్య అనేది ఒక ముఖ్యమైన…

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం.

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం. రాజన్న సిరిసిల్ల జనవరి 21: నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.…

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంటే BRS ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రం ప్రజలు 6 నెలల్లో ప్రభుత్వం పై తిరుగబడుతారని మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్నెని వెంకటేశ్వర్ రావు తేదీ 21-01-2024…

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి

కాజీపేట 62వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనాయిని రాజేందర్రెడ్డి కార్పొరేటర్జక్కులరవీందర్యాదవ్ తేదీ (21-01-2024) ఆదివారం ఈరోజు కాజీపేట పట్టణం, 62వ డివిజన్ రెహమత్ నగర్ లో చోటా మసీద్ ఏరియాలో 50 లక్షల కార్పొరేటర్ ఫండ్ తో…

నివాళులర్పించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్

కర్ర కాంతమ్మ సంవత్సరీకంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు దివి:- 21-01-2024.. హనుమకొండ జిల్లా… ఈరోజు హనుమకొండ 56వ డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీ కి చెందిన కర్ర సమ్మీరెడ్డి తల్లి కర్ర కాంతమ్మ…

పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా.. దివి: 21-01-2024 ఈరోజు హనుమకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు హాసన్ పర్తి మండల పరిధిలోని వంగపహాడ్ 2వ…

శుభాభినందనలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గా నియమితులైన మా మార్గదర్శకులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి…ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారికి…రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన డా.మల్లు రవి గారికి…ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ…

కులవృత్తులను ప్రోత్సహిస్తా శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి

కులవృత్తులను ప్రోత్సహిస్తా కుమ్మరులు ఆత్మగౌరవంగా బ్రతికెలా వారి ఆర్థిక సామాజిక అభవృద్దికి కృషి చేస్తానని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ఆధ్వర్యంలో గీసుగొండ మండలం…

ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం

ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం… హనుమకొండ జిల్లా…. దివి:- 21-01-2024 ఈరోజు హనుమకొండ లోని సుబేదారి క్యాంపు కార్యాలయం నందు వివిధ గ్రామాల మరియు డివిజన్లు ప్రజానీకం సుమారు 500మంది గౌరవ…

*ఇండియా కూటమిలో సిపిఐ సహకారం కోరిన డాక్టర్ రామకృష్ణ

*ఇండియా కూటమిలో సిపిఐ సహకారం కోరిన డాక్టర్ రామకృష్ణ వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఈరోజు సిపిఐ పార్లమెంటరీ స్థాయి మీటింగ్ హరిత హోటల్ లో వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొన్నారు.అదేవిధంగా ఎమ్మెల్యే కూనమ్నేని…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసినా ఎన్నారై యాదవ సంఘం ప్రతినిధి ఆబోతు మధు యాదవ్ NRI YADAV COMMUNITY ASSOCIATION REPRESENTATIVE MET HONOURABLE CHIEF MINISTER SHREE REVANTH REDDY AND REPRESENTED ABOUT YADAV COMMUNITY IN…

డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంఈరోజు ఉదయం గౌరవ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారు మన మహదేవపురం కాలనీకి విచ్చేసి కాలనీలో ఉన్న పలు రకాల సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా 100 ఫీట్ల రోడ్డు ఆక్రమణ మరియు కాలనీ…

ఏపీ, తెలంగాణకు KRMB (కృష్ణా నది బోర్డ్) ఆదేశాలు

ఏపీ, తెలంగాణకు KRMB (కృష్ణా నది బోర్డ్) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి…

రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌.

హైదరాబాద్‌ రామ్‌నగర్‌లో అఖిల్‌ పహిల్వాన్ అరెస్ట్‌. యువతులతో వ్యభిచారం చేయిస్తున్న అఖిల్‌ పహిల్వాన్, ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం.. విదేశాల నుంచి యువతులను తీసుకువస్తున్న అఖిల్‌.. బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న అఖిల్ పహిల్వాన్‌. ఫార్చూన్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిన…

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో 5వ జాబితా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిల నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ 5వ జాబితా ఈ…

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన

తెలంగాణ పల్లెల్లో ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలన.. గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.! రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా. సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు. సర్పంచ్‌లకు ఉన్న చెక్…

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు…

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు.

సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు. ఈ రోజు శనివారం పనిచేయనున్న స్టాక్‌మార్కెట్లు.. ఇప్పటికే కరెన్సీ మార్కెట్లకు సెలవు ప్రకటించిన RBI.

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ…

You cannot copy content of this page