జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్
శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన కురుమ సంఘం యువ నాయకులు బీర్ల సురేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు గౌడ సంఘం నాయకులు పండిత్ రావు మాట్లాడుతూ బీసీ సంఘాల కొరకు పాటు పోరాడిన జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11 ను పురస్కరించుకొని ప్రతి నెల 11 తారీఖు రోజు ఒక్కొక్క కుల సంఘ నాయకులతో పూలమాల వేస్తూ ఈరోజు కురుమ సంఘం నాయకులు బీర్ల సురేష్ యాదవ్ తో పూలమాల వేయించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…