• ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
స్మార్ట్ సిటీ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి

స్మార్ట్ సిటీ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి. స్మార్ట్ సిటీ ఎం.డి. ఎన్.మౌర్య స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్…

  • ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. కమిషనర్ ఎన్.మౌర్య. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనివాసం, పెద్దకాపు లేఔట్, ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను,…

  • ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
విజయవాడ కనక దుర్గమ్మకు రూ.2.28 కోట్ల కానుకలు

విజయవాడ కనక దుర్గమ్మకు రూ.2.28 కోట్ల కానుకలు విజయవాడ : ఏపీలోని ఇంద్ర కీలాద్రిపై కనక దుర్గమ్మకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. జనవరి 21 నుంచి ఈనెల 5 వరకు 16 రోజులకు నగదు రూ.2,28,81,128, బంగారం 328…

  • ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
100% స్వచ్ఛత సాధనే లక్ష్యంగా స్వచ్ఛంద

100% స్వచ్ఛత సాధనే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.::అసిస్ట్ డైరెక్టర్ డాక్టర్ జాస్తి రంగారావు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఐటిసి మరియు అసిస్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు బంగారు భవిష్యత్తు కార్యక్రమంలో…

  • ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
జాతీయ రహదారి కి అనుబంధంగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో

చిలకలూరిపేట : జాతీయ రహదారి కి అనుబంధంగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో, కూలి పనులు చేసుకొని, బ్రతికే ఓ భవన నిర్మాణ కార్మికుడు మద్యం సేవించుచుచిరుతుండైనా, కారపూసల ప్యాకెట్ను కొనుగోలు చేసే తినే ప్రయత్నం చేయగా, నకిలీ నూనెతో…

  • ఫిబ్రవరి 7, 2025
  • 0 Comments
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి నాదెండ్ల మండలం కనపర్తి వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 108…

You cannot copy content of this page