మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..! దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత…

బీసీలకు 50 రిజర్వేషన్ కల్పించాలి

బీసీలకు 50 రిజర్వేషన్ కల్పించాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలనికేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాలి మరియు అన్ని రాష్ట్రాలలో కుల గణన చేసి బీసీలకు న్యాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ని కలిసి విజ్ఞప్తి చేసిన బీసీ సంక్షేమ…

జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది కొత్త ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు నియామక…

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి…జయలలిత 27 కిలోల బంగారం ప్రభుత్వానికి అప్పగింత..బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈమెకు లెక్కకు మించి ఆస్తులున్నాయనే విషయం…

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన…

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ

దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు కేంద్రమంత్రులతో భేటీ కాంగ్రెస్‌ పార్టీ పనుల నిమిత్తం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన వెళ్లారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవడానికి…

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొని జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ తమిళి సై,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,జపాన్ రాయబారి హిరోషి సుజుకి…

నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర…

ఢిల్లీ చలో’ కు విరామం

ఢిల్లీ చలో’ కు విరామం.. న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ తదితర రైతుల డిమాండ్లపై రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు…

అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ

జోన్ -4 కృపా మార్కెట్ పరిధిలో వార్డు నెంబర్ 39 నల్ల వారి వీధి డోర్ నెంబర్25-10-50. పది అడుగుల రోడ్డులో అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ జోన్ 4 టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయం సాక్షిగా అక్రమ నిర్మాణం…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య,…

ఎల్లిగడ్డకు కిలో రూ.500 పంటపొలాల్లో సీసీ కెమెరాలు

ఎల్లిగడ్డకు కిలో రూ.500.. పంటపొలాల్లో సీసీ కెమెరాలు.. Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి…

నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు

నుంచి భాజపా జాతీయ మండలి సమావేశాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా కీలక భేటీ పార్టీ ప్రచార కమిటీ, ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎన్నుకోనున్న భాజపా భాజపా జాతీయ మండలి సమావేశాల్లో రాజకీయ, ఆర్థిక తీర్మానాలు రామ మందిర నిర్మాణంపై పదాధికారుల…

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యేందుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్. బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు…

తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

భారత్‌ బంద్‌.. కొనసాగుతున్న రహదారుల దిగ్భందనం

న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే.నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…

హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల కూడా మారాయి. చిన్న మొబైల్ యాప్‌తోనే డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.

సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు…

వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ!

75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే.. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా…

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్‌ ప్రోకోకు దారి తీయవచ్చు

శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రెండో రోజూ అదే పరిస్థితి?

రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల…

సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్‌ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…

రైతుల ధర్నాతో ఢిల్లీలో హైటెన్షన్, మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం

తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…

ఇప్పటికే 3 రాజధానులతో అయోమయంలో ఉన్నాం – బీజేపీ ఎంపీ జీవీఎల్

కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగలేదు పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే 2 పార్టీలు వదిలేశాయి పదేళ్లు అయ్యాక మళ్లీ హైదరాబాద్ అని అంటున్నారు ఏపీ రాజధానిలేని రాష్ట్రంగా ఉండిపోయింది ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన…

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను NTA విడుదల చేసింది

ఎన్‌టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌ 1 తుది కీని ఎన్‌టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది.

You cannot copy content of this page