ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం

ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద. … 125- గాజుల రామారం డివిజన్ యండమూరి లేఅవుట్ కమ్యూనిటీ హాల్ నందు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి…

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 127 – రంగారెడ్డి రంగారెడ్డి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి…

మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … *126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన…

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, రామునిపల్లి గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి

హైదరాబాద్ : మే 07తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజున ఎండలు దంచి కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…

తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘనపూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర మరియు స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు…

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్,

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్, AS రాజు నగర్ కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి…

అనుమానంతో భార్యను చంపిన భర్త

శంకర్ పల్లి అనుమానం పెనుభూతమైంది. భర్త కాలయముడై భార్యను అతి కిరాకర్తకంగా చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో వడ్డే మాణిక్యం, యాదమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. కాగా భర్త…

ఓరుగల్లుకు సీఎం రేవంత్​రెడ్డి

ఓరుగల్లుకు సీఎం రేవంత్​రెడ్డితెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలో ప్రచార జోరు పెంచాయి. గ‌డువు సమీపిస్తుండ‌టంతో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో…

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా డుందిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామాలలో సునీతా మహేందర్ రెడ్డి కుమార్తె పట్నం మనీషా రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన *టి‌పి‌సి‌సి…

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా..

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 20వ డివిజన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు.. హిల్ కౌంటీ…

బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి

శంకర్‌పల్లి మున్సిపాలిటీబిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.…

శంకర్ పల్లి అంబేద్కర్ భవన్లో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం శిక్షణ.

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ భవనంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జర్దోసి మగ్గం వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఈ. సత్తయ్య ప్రకటనలో తెలిపారు. 18…

కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు

కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇదివరకే ఈ నాలా కొరకు 30 కోట్ల…

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅరెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు జి.ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకుని పార్టీలో జాయిన్ అవ్వడం…

భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ కి చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా…

దేవాలయంలో చోరీ.పట్టుకొని దేహశుద్ధి చేసిన కాలనీవాసులు…

మల్కాజ్గిరి నియోజకవర్గం లోని 140 డివిజన్లో గల విష్ణు పూరి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగున్ని కాలనీవాసులు పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది…. నిర్మాణస్యంగా…

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..సిఐ శివశంకర్

.మల్కాజ్గిరి లో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను…

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో మునిసిపల్…

8న పాతాళ త్రికోణసుందరి ఆలయంలో శివశంకరి శుభమంగళ మహా యజ్ఞం

శంకర్‌పల్లి మండల పరిధి పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడెంలోని శ్రీ పాతాళ త్రికోణ సుందరి ఆలయంలో ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం గంటలు 11.15 నిమిషాలకు శివ శంకరి శుభ మంగళ మహాయజ్ఞం ఉంటుందని ఆలయ ధర్మకర్త మాధవరెడ్డి తెలిపారు.…

బానుడి ప్రతాపంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర తరమవుతున్నాయి..

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు కూడా నమోదు అవుతున్నాయి.. ఉదయం 10 గంటల కే కరోనా విపత్కర పరిస్థితిలోని లాక్ డౌన్ ను తలపిస్తూ రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి.. ఈ వేసవి సీజన్లో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని వెలుగటూర్ లో..47.1 డిగ్రీల సెల్సియస్..…

ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు నివాసానికి…

ఫతేపూర్ లో కాంగ్రెస్ గడప గడప ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు…

సమస్యల వలయంలో ఐదో వార్డు ప్రజలు

ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పక్కదారి పట్టించిన నాయకులు, మా ఓట్లు వద్ద అని ప్రశ్నిస్తున్న వార్డు ప్రజలుఎలక్షన్ కోడ్ అనంతరం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘర్షణ దీక్ష* వనపర్తి : మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో 15 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లో…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం

రాజన్న జిల్లా : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుం దని.. మోడీ సెస్ పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్,…

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమంకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న యాదవుల కులదైవం టేకుమట్ల చౌడమ్మతల్లి జాతర సూర్యాపేట మండలం…

మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం..

మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన.. స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి.. నియోజకవర్గంలో ని వివిధ మండలాలలో పర్యటించి, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అధికారులను అప్రమత్తం చెయ్యాలని…

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల గ్రామంలో మండల సీనియర్ బిజెపి నాయకులు గడపగడప…

You cannot copy content of this page