తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షాతో పాటు…

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లా: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే…

3 నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రతిరోజు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటి స్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచా రంలో…

నిజామాబాద్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల ప్రచా రంలో గులాబీ బాస్ వరుస కార్నర్‌ మీటింగ్‌లతో కార్య కర్తల్లో జోష్ నింపుతు న్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం తో కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నిజామాబాద్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు. కమ్మర్‌పల్లి నుంచి…

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని న్యూటౌన్ కాలనీలో ఇంటి ఇంటికి…

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి :* సాక్షిత : మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, శంబిపూర్ రాజు ,ఎమ్మెల్యే…

కాంగ్రెస్ పార్టీలో చేరిన సంకేపల్లి మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ దంపతులు

శంకర్‌పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామ బిజెపి పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి…

తాళ్లూరి దర్గయ్య మృతికి నివాళులర్పించిన తల్లాడ జర్నలిస్టులు

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సత్తుపల్లి డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు, పలు పత్రికల్లో విలేకరిగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతిచెందిన తాళ్లూరి దర్గయ్యకు తల్లాడ జర్నలిస్టులు నివాళులు అర్పించారు. అన్నారుగూడెం గ్రామంలో సీనియర్ పాత్రికేయులు ఎండి బహుదూర్, టీకే ప్రసన్నన్ ఆయన మృతికి నివాళులర్పించి శ్రద్ధాంజలి…

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా…

నేను మీవాడిని….మీ ఓటుతో ఆదరించండి

ఎంపీ ఎన్నికల్లో గెలిపించండి..టీడీపీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీ కి లేఖ రాశాతెలుగుదేశం పార్టీతో నాకు ఉన్న అనుబంధం ఎవరు వేరు చేయలేనిదిఖమ్మం లో జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఎన్టీఆర్ కు…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను గెలిపించండి

కాంగ్రెస్ కి ఓటు వేసి మెదక్ ఎంపీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపండి: దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్ : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్…

విజయం వైపు అడుగు లేస్తున్న కాంగ్రెస్ పార్టీ….రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం..

జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి శంకర్‌పల్లి: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర పిసిసి సెక్రటరీ…

సోనియమ్మకు రుణపడి ఉంటా..ముఖ్యమంత్రి పాల్గొన్న జనజాతర సభలో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి

తనకు ఖమ్మం లోక్ సభ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన జన జాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్…

పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తిఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

లోకసభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవిఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టరేట్ లోని వీడియో…

అదనపు ఈవీఎం యంత్రాలను తరలించినముఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం గోదాం నుండి అసెంబ్లీ సెగ్మెంట్ ల వారీగా స్ట్రాంగ్ రూమ్ లకు ఈ.వి.ఎం. తరలింపు కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి, పరిశీలించారు.…

దేశంలోనే అత్యధిక మెజారిటీ ఖమ్మం స్థానం దే

కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి గ్రామ రామ సహాయం రఘు రాంరెడ్డి సాధిస్తారని ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో నిర్వహించిన జనజాతర సభకు ఆయన ముఖ్యమంత్రిగా హాజరై ప్రసంగించారు.…

సూపర్.. రఘురాం సార్కేంద్రం.. గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రదర్శన అదుర్స్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదివ్వలేదు.. ఇదివ్వలేదు అని ప్రచారం చేయడమే కాదు.. అసలు ఏమిచ్చిందో వ్యంగ్యంగా వివరించేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి తనదైన శైలిలో ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో…

కీలక అప్‌డేట్‌.. బ్యాంకులకు రూ.2000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న ప్రజలు తమ బ్యాంకు నుండి సెప్టెంబర్ 30, 2023 వరకు వాటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. దీని తర్వాత బ్యాంకు నుండి ఈ నోట్లను మార్చుకోవడానికి అనుమతి…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వెంకటాపురం ముఖ్యులతో సమావేశం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులతో కలిసి ములుగు జిల్లా వెంకటాపురంలో సాయంత్రం బీఆర్ఎస్ ముఖ్యులతో సమావేశమయ్యారు

ప్రచారంలో దూసుకుపోతున్న రజిత్ రెడ్డి

టిడిపి మేని ఫెస్టివల్ ప్రజలు నమ్మరు వైయస్సార్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డిపాలెం, రాళ్ల మిట్ట, కోనమ్మ తోట, వైయస్సార్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తురక భాస్కర్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి…

ఎంపీ వద్దిరాజు గట్టమ్మ తల్లికి పూజలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవిత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, సింగిల్ విండో ఛైర్మన్ మర్రి రంగారావులు ములుగు సమీపాన నెలకొన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు.వారు ములుగు జిల్లా వెంకటాపురంలో…

స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్ట్ అయిన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న అరుణ్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన కోర్టు.

సూర్యాపేటలో జూన్ 2,3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి : చండ్ర అరుణ, సి.హెచ్ శిరోమణి

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 2,3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళ సంఘం(పిఓడబ్ల్యు) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిఓడబ్ల్యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.…

రాహుల్ గాందీ నీ ప్రధాని నీ చేద్దాం

గజ్వేల్ లో నీలం మధు కు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇద్దం … గజ్వేల్ లో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కి ఇరవై ఐదు వేల మెజారిటీ రావాలి గజ్వెల్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన రోడ్ షో…

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్ సికింద్రాబాద్ లో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనం లో బౌరంపేట్ మహిళలతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా కన్వినర్…

సూర్యాపేట మండలంలో అన్ని గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.

గ్రామ కార్యదర్శులకు,ప్రత్యేక అధికారులను ఆదేశించిన : ఎంపీపీ బిరబోలు రవీందర్ రెడ్డి. సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం ఎండ తీవ్రతలు అత్యధికంగా ఉన్న కారణంగా సూర్యాపేట మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక అధికారులు ప్రజలకు అందుబాటులో…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి…

అయోధ్య నగర్ లో ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారం లో పాల్గొని భారతీయ జనతా పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర నగర్ మరియు మోడీ అపార్ట్మెంట్స్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొని కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు…

“దేశ రక్షణ, బావి భవిష్యత్తుకై నరేంద్ర మోడీ ని బలపరచండి”.

పి సుగుణాకర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ రేకుర్తిలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గం మారుతి ఆధ్వర్యంలో…

You cannot copy content of this page