TEJA NEWS

దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్ అన్నయ్య మంకెన సీతారామయ్య చనిపోగా చింతకాని మండలం నేరడ గ్రామంలో దశా దిశా కార్యక్రమానికి మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ కొండబల కోటేశ్వరరావు, మాజీ బోనకల్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భట్టి శ్రీనివాసరావు, చింతకాని ఎంపీపీ కొవ్వూరి పూర్ణయ్య, దుసరి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS