TEJA NEWS

కంటోన్మెంట్ నియోజకవర్గపరిధిలో శ్రీగణేష్  ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్-07, టీచర్స్ కాలనీలో  టీచర్స్ కాలనీ అసోసియేషన్  విజ్ఞప్తిపై మేరకు శ్రీగణేష్ గారి ఆధ్వర్యంలో చదివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో కాలనీ ప్రెసిడెంట్ బిక్షపతి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీగణేష్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.శ్రీగణేష్ గారిని అడిగిన వెంటనే కాదనకుండా ఒకటి రెండు రోజుల్లో చలివేంద్రకేంద్రం పెట్టించడం జరుగుతుంది ఆయనకి ఎల్లప్పుడు కాలనీవాసులు మరియు నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్తూ ఈసారి రాబోయే పార్లమెంట్ మరియు ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీనీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిక్షపతి రెడ్డి గారు(కాలనీ ప్రెసిడెంట్),రేపల్లె వెంకటేష్ గారు, కాలనీ కమిటీ మెంబర్స్ మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


TEJA NEWS