సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్

TEJA NEWS

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్
సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్‌పై రాహుల్ గాంధీ కక్షగట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కన వాళ్లే చూస్తున్నారు. రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS