ఎల్గూరి యాదమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
,,,
సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డ్ రాయినిగూడెం లో మాజీ ఉపసర్పంచ్ ఎల్గూరి యాదమ్మ దశదిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఎల్గూరి యాదమ్మ చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎల్గూరి వెంకటేశం గౌడ్, ఎల్గూరి వీరే గౌడ్,ఎలగబోయిన మధు యాదవ్, జంగిల్ సైదులు యాదవ్, ఎడ్ల ఉపేందర్ యాదవ్, షేక్ మదర్ హుస్సేన్, బొడ్డు సైదులు, స్పందనమైన సైదులు, తదితరులు హాజరయ్యారు.
ఎల్గూరి యాదమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
Related Posts
పబ్లిక్ ప్లేస్ లలో స్వచ్ఛతా హి క్లీన్ అండ్ గ్రీన్
TEJA NEWS పబ్లిక్ ప్లేస్ లలో స్వచ్ఛతా హి క్లీన్ అండ్ గ్రీన్ శంకర్పల్లి: స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమంలో భాగంగా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని పార్క్ లు, పబ్లిక్ ప్లేస్ లు, మూసి వాగు బ్రిడ్జి దగ్గర…
చేవెళ్ల ఎస్ఐ ని సన్మానించిన తంగడపల్లి యువకులు
TEJA NEWS చేవెళ్ల ఎస్ఐ ని సన్మానించిన తంగడపల్లి యువకులు శంకరపల్లి : శంకరపల్లి నుండి చేవెళ్ల కి బదిలీపై వెళ్ళిన ఎస్ఐ సంతోష్ రెడ్డి కి తంగడపల్లి గ్రామ యువలకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానం చేసారు. శంకరపల్లి పోలీస్ స్టేషన్…