- హత్యచారానికి గురైన పాప కుటుంబానికి మనో దైర్యన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||*
- గత నాలుగు రోజుల కిందట బౌరంపేట్ వాసులు నాగరాజు దంపతుల 4 సంవత్సరాల కుమార్తె మీద అత్యాచారం గురవడం చాలా బాధాకరం. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దృష్టికి రాగా రెయిన్బో హాస్పిటల్ చేరుకొని పాప కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు మనో ధైర్యం కల్పించి అన్ని విధాలుగా అదుకుంటానని తెలిపారు. అదేవిధంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేల చేస్తానని తెలియజేసారు . ఇట్టి కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవరెడ్డి, NMC అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,125 డివిజన్ అధ్యక్షులు ఎం. డి లాయక్, మధుసూదన్ రెడ్డి , శ్రీనివాసరావు, గఫ్ఫార్, అబ్బు , రహీం, కలీం, అజయ్, ఆమీర్, నయీమ్, ఖలీల్ రెహమాన్, మహేష్, కాజా మరియు తదితరులు పాల్గొన్నారు .
హత్యచారానికి గురైన పాప కుటుంబానికి మనో దైర్యన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
Related Posts
లింగపాలెం మండలం, కొత్తపల్లికి వరాల జల్లు కురిపించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
TEJA NEWS లింగపాలెం మండలం, కొత్తపల్లికి వరాల జల్లు కురిపించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. లింగపాలెం, : చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం మండలం, కొత్తపల్లి గ్రామానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వరాల జల్లు కురిపించారు.…
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఊరట… కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
TEJA NEWS బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఊరట… కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు 2023లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవా లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా శ్యాం అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అజ్మీరా శ్యాం…