కువైట్లోని సెవెంత్ రింగ్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది భారతీయులు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఓ కంపెనీ కార్మికులు. అబ్దుల్లా అల్ ముబారక్కు ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జిని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.. చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు ఏ రాష్ట్రానికి చెందినవారని తెలియరాలేదు.
ఘోర రోడ్డు ప్రమాదం…ఆరు గురు భారతీయులు మృతి
Related Posts
డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి.
TEJA NEWS డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి. కాలిఫోర్నియాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కలకలం షాట్గన్, లోడెడ్ తుపాకీతో పట్టుబడ్డ వ్యక్తి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు,…
మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం
TEJA NEWS మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి అంటూ పొగడ్తల వర్షం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీని తనకు మిత్రుడు మాత్రమే కాదని.. మంచి మనిషి…