మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

TEJA NEWS

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఆలోపే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. కొంత కాలంగా రాథోడ్ కిడ్నీ సమస్య వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆయన తొలిసారి 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి