ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA డోర్నకల్ ని కలిసిన SSA కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతి ఇచ్చారు. CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో చర్చించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందుకు ప్రభుత్వ విప్ స్పందించి ఖచ్చితంగా నావంతు ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న, మరియు SSA ఉద్యోగులు. DLMT రమేష్, రాజశ్రీ, హసీనా KGBV incharge SO Mhbd జ్యోతి మేడం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA
Related Posts
స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి
TEJA NEWS సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి…
మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు
TEJA NEWS మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు… ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు. శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు.…