ఆంధ్రలో మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా మందు బాబులకు జగన్ అన్న ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. డిసెంబరు 31 మరియు జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రం లో అన్ని మధ్యం షాప్ లు అర్థ రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు చేయాలని ఎక్సయిజ్ శాఖ అధికారులకు జగన్ అన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బార్ షాపులు, క్లబ్ లు మరియు పర్మిషన్ తో జరిగే ఈవెంట్స్ లో రాత్రి 1 గంటల వరకు మధ్యం విక్రయాలు చేసేందుకు జగన్ అన్న ప్రభుత్వం అనుమతిని ఇస్తూ ఎక్సయిజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-31-at-12.25.49-PM-1024x624.jpeg)