21 ఎకరాలు స్థలంలో ఈ సభ.
జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి.
6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు
స్టేజ్ మీద మొత్తం 500 మంది
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల ప్రతినిధులు
జనసేన నుంచి 250 మంది, టిడిపి నుంచి 250 మంది స్టేజ్ మీద ఆశీనులవుతారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-23-at-16.27.12-1024x564.jpeg)