ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

TEJA NEWS

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.
జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి.

6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు

స్టేజ్ మీద మొత్తం 500 మంది

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల ప్రతినిధులు

జనసేన నుంచి 250 మంది, టిడిపి నుంచి 250 మంది స్టేజ్ మీద ఆశీనులవుతారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS