మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
*
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు, DCP కోటిరెడ్డి,మాజీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ,జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి , శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు* అధికారులు కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు అరవింద్ రెడ్డి, మేకలమైఖేల్,దేవసహాయం రవి, లక్ష్మినారాయణ,మహిళా నాయకురాలు రేష్మ,శ్రీధర్ చారి,శ్రీకాంత్ గుప్త,మల్లేష్ యాదవ్,గిరి నాయుడు, మోయిజ్,తదితరులు పాల్గొనడం జరిగింది…. మరియు తదితరులు పాల్గొన్నారు
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం
Related Posts
స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి
TEJA NEWS సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి…
మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు
TEJA NEWS మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు… ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు. శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు.…