చల్లపల్లి శ్రీనివాస్ (కిసాన్) మాతృమూర్తి శ్రీమతి చల్లపల్లి రాధమ్మ పరమపదించిన విషయం తెలుసుకొని ఖమ్మం రూరల్ మండలం లోని పెద్ద తండా వారి స్వగృహంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్న ముఖ్య నాయకులు
సాదు రమేష్ రెడ్డి , నగర మేయర్ పూనకొల్లు నీరజ , నల్లమల్ల వెంకటేశ్వరావు ,రావూరి సైదుబాబు ,తుపాకుల ఎలగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు
చల్లపల్లి శ్రీనివాస్ (కిసాన్) మాతృమూర్తి శ్రీమతి చల్లపల్లి రాధమ్మ
Related Posts
డ్రగ్స్కు కేరాఫ్గా గుజరాత్
TEJA NEWS డ్రగ్స్కు కేరాఫ్గా గుజరాత్ Oct 15,2024 07:51 రూ.13,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలకు కేంద్రంగా రాష్ట్రానికి చెందిన కంపెనీ మూడు నెలల్లో 1,200 కేజీలకు పైగా కొకైన్ స్వాధీనం ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు న్యూఢిల్లీ :…
కూటమి ప్రభుత్వం పాలనతోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
TEJA NEWS కూటమి ప్రభుత్వం పాలనతోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారు… జలుమూరు మండలం “పల్లె పండుగ” పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా జలుమూరు మండలం,లింగాలవలస పంచాయతీలో ఉసిరిజోల గ్రామానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం…