జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?
మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది
నిన్న రాత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ తో ముద్రగడ మాట్లాడినట్టు సమాచారం
త్వరలో పవన్ తో భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది
ఈ సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలోని రెండు స్థానాలు నెల్లూరు జిల్లాలోని ఒక స్థానం తమకు కేటాయించాలని పవన్ ముద్రగడ కోరినట్లు తెలుస్తుంది
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-10.10.04-AM.jpeg)