TEJA NEWS

సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో గల శ్రీ రామాయణం వీధిలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ కుర్రవాళ్ళ ఆధ్వర్యంలో నంవరపు శ్రీనివాస్ రావు దర్శించుకోవడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుడు అందరిని చల్లని చూపు, మాప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె.సత్తిల్,జనసేన నాయకులు బి.సతీష్ ,ఆర్.శివ శంకర్,ఎన్. హేమత్,పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS