నూతనంగా ఎన్నికైన మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మరియు సహకార శాఖ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ మరియు డైరెక్టర్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో నిస్వార్ధంగా పనిచేసి మార్కెట్ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ *బొమ్మలపల్లి నర్సింహులు, డైరెక్టర్లు తున్కి బిక్షపతి, గాదె వినోద్, ఈగ శ్వేతా తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ
Related Posts
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
TEJA NEWS జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ,…
గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై తుది తీర్పు
TEJA NEWS గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షల పిటిషన్లపై రేపే తుది తీర్పు హైదరాబాద్:గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచార ణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును…