ఎన్నికల్లో జోరు మీదున్న పడుగుపాడు టిడిపి నాయకులు

Spread the love

ప్రశాంతి రెడ్డి గెలుపు కోవూరుకి మలుపు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఎన్నికల ప్రచారంలో భాగంగా పడుగుపాడు 89,99,100, బూతుల్లో పడుగుపాటు టి.డి.పి. నాయకులు గడపగడప తిరుగుతూ చంద్రన్న సూపర్ స పథకాలు కరపత్రాలు రూపంలో పంపిణీ చేస్తూ అనంతరం నాయకులు మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఎంత బాగుంటుందో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందో బాబుతో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అలాగే కోవూరులో ప్రశాంతమ్మ గెలుపు తథ్యం ఈ వైసీపీ పాలనలో ప్రజలు చాలా విసిగి పోయి ఉన్నారు ఈ ఎలక్షన్లో వైసిపి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు, రాబోయేది టిడిపి ప్రభుత్వమే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి భరత్ రెడ్డి ,దారపు నేనిశీను నాయుడు, విన్నకోటి రాఖీ, మైనార్టీ నాయకుడు షేక్ ఫిరోజ్, షఫీ,జీలు,శీను, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page