కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి సహకారంతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో. 130 డివిజన్ సుభాష్ నగర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక. డివిజన్ అధ్యక్షుడు సోమన్న శ్రీధర్ రెడ్డి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరి కిరణ్ ఆకుల. ప్రధాన కార్యదర్శిగా ద్వారంపూడి నాగిరెడ్డి. కోశాధికారిగా బి విజయభాస్కర్ రెడ్డి. వైస్ ప్రెసిడెంట్సు గా. ఎస్ చందు. ఓ వినోద్ కుమార్. పి…

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 స్కూళ్ల యందు విద్యార్థులు పలు సబ్జెక్టులోని మ్యాథ్స్ , సైన్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ మరియు పెయింటింగ్ సైబర్ నిర్వహించగా దాదాపు 7 వేల…

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన” -బిఆర్ఎస్ కేవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్… బొల్లారం మున్సిపల్ పరిధిలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా “రెడీ మిక్స్”లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర హుస్సేన్ అనే వ్యక్తి డ్రైవర్ గ గత కొన్ని సంవత్సరాలుగా అతను పని చేయడం జరుగుతుంది… డ్రైవర్ హుస్సేన్ కొన్ని అనువార్య కారణాలవల్ల డ్రైవర్ డ్యూటీ మానేయడం జరిగింది… హుస్సేన్ కు రావలసిన గత సంవత్సరం డిసెంబర్ నెల…

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్ శంకర్‌పల్లి: ఫిబ్రవరి 17: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను శనివారం పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15 వార్డులలో సమస్యలను తీర్చాలని ప్రెసిడెంట్ శశికాంత్ కమీషనర్ ను కోరారు. అందుకుగాను కమిషనర్ సానుకూలంగా…

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి ఊమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యం లో ఆసిఫాబాద్ పట్టణం లో భరోసా సెంటర్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్, ఐపీఎస్ ప్రారంభించారు..జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ….. మహిళల భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను హక్కున చేర్చుకొని, కొండంత ధైర్యాన్నిస్తూ, మహిళలు , పిల్లల…

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు..మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు… ఆసిఫాబాద్ కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ పొంది తొలిప్రయత్నం లోనే ఆరుగురు గురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. స్టడీ సర్కిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు పాల్గొని మాట్లాడుతూ..వివిధ పోటీపరీక్షలు రాసి ఈ…

అలరించిన భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ నృత్యార్చన అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు గారి సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చన కార్యక్రమంలో ఈ శనివారం శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి తొలుత శోభా రాజు గారి విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, అన్నమ…

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర జాతి పీత, రాష్ట్రముని సాధించి పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ దిశగా నడిపించిన భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారి 70 వ జన్మదిన సందర్భంగా పస్రా బి ఆర్ ఎస్ పార్టీ పస్రా గ్రామ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసచారి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఏకుల ధనంజయ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో బలవన్మరణం…. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24)…. జవహర్ నగర్ లోని ఎస్సార్ బాలికల హాస్టల్ లో ఉంటూ గ్రూప్ ఫోర్ కు సిద్ధమవుతున్న శిరీష…. ఇటీవల ప్రకటించిన గ్రూప్ ఫోర్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురై హాస్టల్ లో ఉరివేసుకున్న శిరీష….. శవాన్ని…

గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి గారిని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఏకలవ్య సోదరులు కలిసి మహోబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలి నామినేటెడ్ పోస్టులలో ఎరుకల కులస్తులకు అవకాశం ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సుల్తాన్ యాదగిరి కింసారపు చిన్న ఎల్లయ్య మాన్పాటి వినోద్ కుమార్…