గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి గారిని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఏకలవ్య సోదరులు కలిసి మహోబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకలవ్య కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలి నామినేటెడ్ పోస్టులలో ఎరుకల కులస్తులకు అవకాశం ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సుల్తాన్ యాదగిరి కింసారపు చిన్న ఎల్లయ్య మాన్పాటి వినోద్ కుమార్ బుడ్డ సత్యనారాయణ కూరాకుల కృష్ణ శివకుమార్ బాణాపురం రఘు దేవర ధనుంజయ రమేష్ నల్లగొండ బిక్షం
గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి
Related Posts
పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
TEJA NEWS పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్…
రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ.
TEJA NEWS రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసిన ఏసీబీ.. 8లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి.. 5కోట్ల5లక్షల71వేల676 రూపాయల విలువ చేసే స్థిర,చర…