• ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్

సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త, ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా) గెలుపే లక్ష్యంగా…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఉపాధ్యాయులు అందరుకూడా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

ఉపాధ్యాయులు అందరుకూడా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఆలపాటి రాజా కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలి – MLA బొండా ఉమ 20-2-2025 ఉదయం 10:00″గం లకు” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ కర్నాటి…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
24న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన

24న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు-సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా

ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్. రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్.

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఏపీ వక్స్డ్ బోర్డు సీఈవోగా మహ్మద్ అలీ

ఏపీ వక్స్డ్ బోర్డు సీఈవోగా మహ్మద్ అలీ ఏపీ వక్సో బోర్డు సీఈవోగా మహ్మద్ అలీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన డిప్యూటీ కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
సమస్యలు పరిష్కరించేందుకే వార్డు పర్యటనలు

సమస్యలు పరిష్కరించేందుకే వార్డు పర్యటనలు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 17వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే…. ప్రజలతో మమేకమవుతు ద్విచక్ర వాహనంపై తిరిగిన ఎమ్మెల్యే రాము దృష్టికి తమ సమస్యలు తీసుకొచ్చిన స్థానికులు గుడివాడ : నేరుగా వెళ్లి ప్రజల సమస్యలను…

You cannot copy content of this page