TEJA NEWS

మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
విశాఖ జిల్లా పెందుర్తి ఆదివారం మధ్యానం 2.00 గం. లకు వ్యకరణపు అప్పారావు s/o లేటు సన్యాసి,ఆర్టీడీ.ఎడిఈ,ఎపిడిసిఎల్ ఘోసాల, వైజాగ్ మరి కొంత మంది బైరవస్వామి గుడి దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో లోపలకి ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ ముందు బహిరంగ ప్రదేశంలో సుమారు 30 మందితో కలిసి లిక్కర్ సేవిస్తూ పెందుర్తి పోలీసులకు పట్టుడ్డారు. పై సంఘటనలో ఆర్గనైజర్ అప్పారావు మరియు ముగ్గురిపై పెట్టికేసు పెట్టి సెల్ఫ్ బెయిల్ పై విడుదల చేసినారు.


TEJA NEWS