పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.
రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.
ఈ ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర జల్శక్తి మంత్రి స్పందిచాలని కోరారు.
ఇప్పటికి పోలవరం నిర్మాణం కోసం రూ.15.146 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-8.00.43-AM-1024x616.jpeg)