TEJA NEWS

జర్నలిస్టులకు 38 ఎకరాల భూమి కాగితాలు అందజేసిన ప్రభుత్వం

Sep 8, 2024

ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా బషీర్‌బాద్‌లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన ప్రభుత్వం. రాజకీయ నేతల్ని ప్రజలు చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం, తమ వారి కోసమే పనిచేస్తారనే భావన పోగొట్టాలి. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోకి జర్నలిస్టులను అనుమతించడంపై ఆంక్షలు ఉండేవి. రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న వారు కొందరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. -సీఎం రేవంత్‌ రెడ్డి

Print Friendly, PDF & Email

TEJA NEWS