అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

TEJA NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని
14,వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి
గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు
శంకుస్థాపన చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సందగళ్ళ విజయ సతీష్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, వర్కాల రవి,శ్రీను మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS