TEJA NEWS

శంకర్‌పల్లి: గణనాధుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలి: లీడర్ శ్వేతా రాఘవేందర్


శంకరపల్లి : గణనాధుని భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పూజించాలని శంకర్‌పల్లి మున్సిపల్ యూత్ లీడర్ శ్వేతా రాఘవేందర్ అన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో నెల కల్పిన వినాయకుడికి ఆమె ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల సర్వ విజ్ఞాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదించాలని స్వామిని కోరుకున్నట్టు పేర్కొన్నారు. అరుణ శివాని పద్మ నందిని లాస్య వాణి శారద శ్రీలత రాజేశ్వరి శ్రీజ ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS